తిరుమల శ్రీవారిని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి..శ్రీవారి లడ్డుప్రసాదాలను అందజేశారు.
ఇవీ చూడండి