ETV Bharat / city

రామతీర్థం ఘటనలో విజయసాయి రెడ్డి హస్తం: బుద్దా వెంకన్న

రామతీర్థం ఘటన వెనక వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి హస్తం ఉందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఆయనతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని బుద్ధా స్పష్టం చేశారు.

author img

By

Published : Jan 4, 2021, 6:41 AM IST

buddha venkanna comments on vijayasaireddy
buddha venkanna comments on vijayasaireddy

రామతీర్థం ఘటన వెనక ఉన్నది ఎంపీ విజయసాయి రెడ్డేనని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్​కు లోకేశ్ సవాల్ విసిరితే విజయసాయిరెడ్డి ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ భూములను లాక్కునేందుకే దురుద్దేశపూర్వకంగా అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తప్పించిందని మండిపడ్డారు. జగన్​కు చిత్తశుద్ధి ఉంటే.. రామతీర్థం ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించేవారన్నారు. జగన్ స్థానంలో మరెవరున్నా ఈ పాటికే దేవాదాయశాఖ మంత్రిని తప్పించేవారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

రామతీర్థం ఘటన వెనక ఉన్నది ఎంపీ విజయసాయి రెడ్డేనని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్​కు లోకేశ్ సవాల్ విసిరితే విజయసాయిరెడ్డి ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ భూములను లాక్కునేందుకే దురుద్దేశపూర్వకంగా అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తప్పించిందని మండిపడ్డారు. జగన్​కు చిత్తశుద్ధి ఉంటే.. రామతీర్థం ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించేవారన్నారు. జగన్ స్థానంలో మరెవరున్నా ఈ పాటికే దేవాదాయశాఖ మంత్రిని తప్పించేవారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబుపై పోలీసులకు ఎంపీ విజయసాయి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.