ETV Bharat / city

శాంతించని గోదారమ్మ... పుష్కరఘాట్​లో మునిగిన ఆలయాలు

author img

By

Published : Aug 18, 2020, 4:25 PM IST

Updated : Aug 18, 2020, 8:37 PM IST

గోదారమ్మ వరద పోటుతో పరవళ్లు తొక్కుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. వరదతో పుష్కరఘాట్ వద్ద ఆలయాలు నీట మునిగాయి.

శాంతించని గోదారమ్మ... పుష్కరఘాట్ లో నీటమునిగిన ఆలయాలు
శాంతించని గోదారమ్మ... పుష్కరఘాట్ లో నీటమునిగిన ఆలయాలు
శాంతించని గోదారమ్మ... పుష్కరఘాట్​లో మునిగిన ఆలయాలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద తాకిడికి పుష్కరఘాట్‌ వద్ద ఆలయాలు నీట మునిగాయి. గోదారమ్మ ఆలయంతో పాటు శివాలయం, దేవతా మూర్తుల విగ్రహాలు నీట మునిగాయి. గోదావరికి నిత్య హారతి నిర్వహించే ప్రాంతంలో నీరు చేరింది.

ఇదీ చదవండి : వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ విహంగ వీక్షణం

శాంతించని గోదారమ్మ... పుష్కరఘాట్​లో మునిగిన ఆలయాలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద తాకిడికి పుష్కరఘాట్‌ వద్ద ఆలయాలు నీట మునిగాయి. గోదారమ్మ ఆలయంతో పాటు శివాలయం, దేవతా మూర్తుల విగ్రహాలు నీట మునిగాయి. గోదావరికి నిత్య హారతి నిర్వహించే ప్రాంతంలో నీరు చేరింది.

ఇదీ చదవండి : వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ విహంగ వీక్షణం

Last Updated : Aug 18, 2020, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.