ETV Bharat / city

బోటు ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ

author img

By

Published : Sep 16, 2019, 1:50 PM IST

​ పోలవరం బోటు ప్రమాద బాధిత కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు.

బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం


ముఖ్యమంత్రి జగన్ రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో బోటు ప్రమాద బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పరిశీలించారు.


ముఖ్యమంత్రి జగన్ రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో బోటు ప్రమాద బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పరిశీలించారు.

బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం
ఇదీ చదవండి

లైవ్ అప్‌డేట్స్: బోటు మునిగిన ప్రదేశాన్ని గుర్తించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.