ETV Bharat / city

నెల్లూరులో 'లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక' సమావేశం - nrc protest in nellore

ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నందున వాటిని అమలు చేయవద్దంటూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. నెల్లూరులో 'లౌకికి పరిరక్షణ వేదిక' జిల్లా సమావేశం జరిపారు.

nrc-meet-in-nellore
నెల్లూరులో 'లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక' జిల్లా సమావేశం
author img

By

Published : Jan 24, 2020, 11:46 PM IST

నెల్లూరులో 'లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక' జిల్లా సమావేశం

నెల్లూరులో 'లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక' జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీలు ఎ.ఎస్.లక్ష్మణ్ రావు, విఠపు బాలసుబ్రమణ్యం ఇతర జిల్లా నాయకులు హాజరయ్యారు. ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్ చట్టాలు అమలు చేయవద్దంటూ లక్ష్మణ్​రావు డిమాండ్ చేశారు. కేంద్రం చేసిన ఈ చట్టాలను రద్దు చేయాలని కోరారు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. సంఘటితంగా పోరాడేందుకు లౌకిక పరిరక్షణ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనవరి 26న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ర్యాలీలు, మానవహారాలు నిర్వహిస్తామన్నారు. అలాగే జనవరి 30న మహాత్మా గాంధీ వర్థంతి రోజున గాంధీ విగ్రహాల వద్ద ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

నెల్లూరులో 'లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక' జిల్లా సమావేశం

నెల్లూరులో 'లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక' జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీలు ఎ.ఎస్.లక్ష్మణ్ రావు, విఠపు బాలసుబ్రమణ్యం ఇతర జిల్లా నాయకులు హాజరయ్యారు. ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్ చట్టాలు అమలు చేయవద్దంటూ లక్ష్మణ్​రావు డిమాండ్ చేశారు. కేంద్రం చేసిన ఈ చట్టాలను రద్దు చేయాలని కోరారు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. సంఘటితంగా పోరాడేందుకు లౌకిక పరిరక్షణ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనవరి 26న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ర్యాలీలు, మానవహారాలు నిర్వహిస్తామన్నారు. అలాగే జనవరి 30న మహాత్మా గాంధీ వర్థంతి రోజున గాంధీ విగ్రహాల వద్ద ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి :

సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.