ETV Bharat / city

'చంద్రబాబును తనిఖీ చేయడం కక్ష సాధింపు చర్యే' - చంద్రబాబు

మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీ చేయడం కక్ష సాధింపు చర్యేనని నెల్లూరు నగర మేయర్​ అబ్దుల్​ అజీజ్ ఆరోపించారు.

నెల్లూరు నగర మేయరు అబ్దుల్​అజీజ్
author img

By

Published : Jun 16, 2019, 6:26 PM IST

Updated : Jun 16, 2019, 6:33 PM IST

నెల్లూరు నగర మేయరు అబ్దుల్​అజీజ్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయటం విడ్డూరంగా ఉందని నెల్లూరు నగర మేయర్​ అబ్దుల్​ అజీజ్ పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష హోదాలో పని చేసిన చంద్రబాబును తనిఖీ చేయటం దారుణమన్నారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

నెల్లూరు నగర మేయరు అబ్దుల్​అజీజ్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయటం విడ్డూరంగా ఉందని నెల్లూరు నగర మేయర్​ అబ్దుల్​ అజీజ్ పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష హోదాలో పని చేసిన చంద్రబాబును తనిఖీ చేయటం దారుణమన్నారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండీ...

'అఖిలపక్ష భేటీలో హోదా అంశాన్ని లేవనెత్తాం'

Intro:Ap_Vsp_36_16_factory lo_fire accident_Ab_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరం సహకార చక్కెర కర్మాగారం(గోవాడ) లో అదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కర్రలు, సామాన్లు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.లక్షకి పైగా ఆర్థిక నష్టమేర్పడింది. విద్యుత్ షార్ట్ సర్యుట్ వల్ల ప్రమాదం సంభవించిందని యాజమాన్యం పేర్కొంది. కర్మాగారంలో సరైన సేఫ్టీ పరికరాలు లేనందున ప్రమాదం సంభవించిందని అంటున్నారు.


Body:చోడవరం


Conclusion:8008574732
Last Updated : Jun 16, 2019, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.