పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ లారీ యజమానులు కర్నూలు జాతీయ రహదారిపై దిగ్భంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల ట్యాక్స్ను రద్దు చేయాలని కోరారు. దీంతో బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారి వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు టోల్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :
పెరిగిన పెట్రో ధరలను తగ్గించాలంటూ విజయవాడలో నిరసన