ETV Bharat / city

కొత్తశోభ సంతరించుకున్న కొండారెడ్డి బురుజు - జెండా రంగుల్లో వెలిగిపోతున్న కర్నూలు కొండారెడ్డి బురుజు

కర్నూలు నగరం కొత్త శోభను సంతరించుకుంది. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా.. కొండారెడ్డి బురుజు జాతీయ రంగులతో కూడిన విద్యుత్​ దీపాలతో వెలుగులీనుతోంది. జిల్లా పరిషత్​, నగరపాలక సంస్థ కార్యాలయాలూ దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి.

kondareddy buruju
విద్యుత్ కాంతుల్లో కొండారెడ్డి బురుజు
author img

By

Published : Nov 22, 2020, 11:05 PM IST

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా.. కర్నూలులోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, కొండారెడ్డి బురుజు కొత్త శోభ సంతరించుకున్నాయి. బురుజుకు జాతీయ జెండా రంగులతో కూడిన లైటింగ్ ఏర్పాటు చెయ్యడం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. జిల్లా పరిషత్, నగరపాలక సంస్థ కార్యాలయాలను విద్యుత్​ దీపాలతో అలంకరించారు.

విద్యుత్ కాంతుల్లో కొండారెడ్డి బురుజు

ఇదీ చదవండి: కర్నూలులో తుంగభద్రమ్మకు పుష్కర హారతి

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా.. కర్నూలులోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, కొండారెడ్డి బురుజు కొత్త శోభ సంతరించుకున్నాయి. బురుజుకు జాతీయ జెండా రంగులతో కూడిన లైటింగ్ ఏర్పాటు చెయ్యడం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. జిల్లా పరిషత్, నగరపాలక సంస్థ కార్యాలయాలను విద్యుత్​ దీపాలతో అలంకరించారు.

విద్యుత్ కాంతుల్లో కొండారెడ్డి బురుజు

ఇదీ చదవండి: కర్నూలులో తుంగభద్రమ్మకు పుష్కర హారతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.