ETV Bharat / city

విహారయాత్రలో విషాదం.. నీటికుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి - పాలకొండలో విద్యార్థులు మృతి తాజా

పాలకొండలకు విహారయాత్రకు వెళ్లిన యువకులు ఇద్దరు మృత్యువాత పడ్డారు. నీటికుంటలోకి దిగి ఊపిరి ఆడక నాయబ్ రసూల్, అనిల్ కుమార్ చనిపోయారు.

students-died-in-palakonda-cadapa
author img

By

Published : Nov 18, 2019, 10:30 AM IST

విహారయాత్రకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

కడప జిల్లా పాలకొండలో విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కడప హెలెన్ కెల్లర్ బదిరుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు... ఆదివారం సెలవు కావటంతో పాలకొండలకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ నీటికుంట ఉండటంతో నాయబ్ రసూల్, అనిల్ కుమార్ అను ఇద్దరు అందులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఊపిరి ఆడక ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న మిగిలిన విద్యార్థులు కేకలు వేయగా.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి వారిని రక్షించేలోపే యువకులు ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో విద్యార్థుల కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విహారయాత్రకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

కడప జిల్లా పాలకొండలో విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కడప హెలెన్ కెల్లర్ బదిరుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు... ఆదివారం సెలవు కావటంతో పాలకొండలకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ నీటికుంట ఉండటంతో నాయబ్ రసూల్, అనిల్ కుమార్ అను ఇద్దరు అందులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఊపిరి ఆడక ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న మిగిలిన విద్యార్థులు కేకలు వేయగా.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి వారిని రక్షించేలోపే యువకులు ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో విద్యార్థుల కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి:

1952లో దేశాన్ని విడిచారు....2019లో వచ్చారు!

Intro:ap_cdp_16_18_students_died_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప శివారులోని పాలకొండ లో నీటి గుంతలో పడి ఇద్దరు బధిరుల విద్యార్థులు మృతి చెందారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత మృతదేహాలను బయటకు తీశారు. కడప హెలెన్ కెల్లర్ బదిరుల డిగ్రీ కళాశాలలో నాయబ్ రసూల్, అనిల్ కుమార్ ఇద్దరు రు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఆదివారం కావడంతో నాయబ్ రసూల్ అనిల్ కుమార్ తో పాటు మరో నలుగురు విద్యార్థులు కలిసి పాలకొండ లకు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఉన్న నీటి నీ చూసి సరదాగా అనిల్ కుమార్, నాయబ్ రసూల్ ఇద్దరు అందులో దూకారు, లోతు ఎక్కువగా ఉండడంతో ఊపిరి పీల్చుకో లేక ఇద్దరు నీటిలో మునిగిపోయారు. గట్టున ఉన్న మిగిలిన నలుగురు కేకలు వేయడంతో చుట్టూ పక్కల వారు వచ్చి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. 20 అడుగుల లోతులో ఉన్న మృతదేహాలను పోలీసులు ఆరు గంటలపాటు శ్రమించి బయటికి తీశారు.


Body:విద్యార్థులు మృతి


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.