ETV Bharat / city

'ప్రధాని శంకుస్థాపన చేసినచోటే రాజధాని నిర్మాణం' - ప్రస్తుతమున్నచోటే రాజధాని నిర్మాణం

ప్రధాని శంకుస్థాపన చేసినచోటే రాజధాని నిర్మాణం జరిగితీరుతుందని... భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిపై వస్తున్న అవాస్తవ ప్రచారాన్ని పట్టించుకోవద్దన్నారు.

bjp state leader suresh reddy told that amaravathi constructed in same place
సురేష్ రెడ్డి
author img

By

Published : Nov 29, 2019, 4:47 PM IST

సురేష్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోటే... అమరావతి నిర్మాణం జరుగుతుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. తెదేపా, వైకాపాల విధానాలు ఒకే విధంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా... ఓట్లకోసం తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు. రాజధానిలో ఇప్పటికే సుమారు రూ.7వేల కోట్లతో నిర్మాణాలు జరిగాయని... అలాంటి అమరావతిని మార్చాలని వైకాపా అనడం సమంజసం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్​లో దొరకని ఇసుక బెంగళూరులో పుష్కలంగా దొరుకుతుందని పేర్కొన్నారు. వైకాపా నేతలు ఇసుక స్మగ్లింగ్​కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

సురేష్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోటే... అమరావతి నిర్మాణం జరుగుతుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. తెదేపా, వైకాపాల విధానాలు ఒకే విధంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా... ఓట్లకోసం తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు. రాజధానిలో ఇప్పటికే సుమారు రూ.7వేల కోట్లతో నిర్మాణాలు జరిగాయని... అలాంటి అమరావతిని మార్చాలని వైకాపా అనడం సమంజసం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్​లో దొరకని ఇసుక బెంగళూరులో పుష్కలంగా దొరుకుతుందని పేర్కొన్నారు. వైకాపా నేతలు ఇసుక స్మగ్లింగ్​కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి..

స్వచ్ఛనగరం... విశాఖకు ఏమైంది..?

Intro:ap_cdp_16_29_bjp_state_leader_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
నరేంద్ర మోడీ ఎక్కడైతే రాజధానికి శంకుస్థాపన చేశారు అక్కడే రాజధాని నిర్మాణం జరుగుతుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి అన్నారు. రెండు పార్టీల విధానాలు ఒకే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కడప ఆర్ అండ్ బి అతిథి గృహంలో అన్న మీడియాతో మాట్లాడారు.. రాజధాని విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆరేడు వేల కోట్లతో నిర్మాణాలు జరిగాయని అక్కడినుంచి రాజధాని మార్చాలని వైకాపా అనడం సరైంది కాదన్నారు. రాజధాని స్మశానం అని అధికార పక్ష పార్టీ నాయకులు అనడం సమంజసం కాదన్నారు. లంచాలు ఇవ్వకుంటే ఏ పని జరగడం లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో దొరకని ఇసుక బెంగళూరులో పుష్కలంగా జరుగుతుందని పేర్కొన్నారు. వైకాపా నాయకులు ఇసుక స్మగ్లింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని చెప్పారు.
byte: సురేష్ రెడ్డి భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.


Body:బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి e


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.