ETV Bharat / city

బాపట్లలో ఓ వ్యక్తి ఆత్మహత్య.. పెట్రోలు పోసుకుని నిప్పు

author img

By

Published : Apr 10, 2019, 9:05 PM IST

బాపట్లలో ఓ వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

జమ్ములపాలెం ఫ్లైఓవర్ సమీపంలో ఓ వ్యక్తి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.
జమ్ములపాలెం ఫ్లైఓవర్ సమీపంలో ఓ వ్యక్తి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

గుంటూరు జిల్లా బాపట్లలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ సమీపంలో దారుణం జరిగింది. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాగా రద్దీగా ఉండే ప్రాంతం కావటంతో ఈ సంఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జమ్ములపాలెం ఫ్లైఓవర్ సమీపంలో ఓ వ్యక్తి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

గుంటూరు జిల్లా బాపట్లలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ సమీపంలో దారుణం జరిగింది. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాగా రద్దీగా ఉండే ప్రాంతం కావటంతో ఈ సంఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Intro:పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లో రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 8 మంది అభ్యర్థులు పోటీ చేయుచున్నారు . కావలి నియోజకవర్గం ఓటర్లు మొత్తం 2 లక్షల 55 వేల 371 మంది ఉన్నారు. వీరిలో పురుషులు లక్ష 24800 17 మంది ఉన్నారు. స్త్రీలు లక్ష 30 వేల 500 ఏడు మంది ఉన్నారు. ఇతరులు 47 మంది ఉన్నారు మీరందరూ రేపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.


Body:కావలి నియోజకవర్గ ఓటర్ల సమాచారం


Conclusion:పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లో రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 8 మంది అభ్యర్థులు పోటీ చేయుచున్నారు . కావలి నియోజకవర్గం ఓటర్లు మొత్తం 2 లక్షల 55 వేల 371 మంది ఉన్నారు. వీరిలో పురుషులు లక్ష 24800 17 మంది ఉన్నారు. స్త్రీలు లక్ష 30 వేల 500 ఏడు మంది ఉన్నారు. ఇతరులు 47 మంది ఉన్నారు మీరందరూ రేపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.