ETV Bharat / city

Bike accident జాతీయ రహదారి పై ప్రమాదం తల్లి, కూతురు మృతి

author img

By

Published : Aug 24, 2022, 1:30 PM IST

Mother and daughter died చిన్నపాటి నిర్లక్ష్యం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలం, కోండ్రుపాడు పరిధిలోని జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతుర్లు ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

Bike accident
జాతీయ రహదారి పై ప్రమాదం ఇద్దరు మృతి

Mother and daughter died : ఇద్దరు ప్రయాణించాల్సిన ద్విచక్రవాహనంపై నలుగురు ప్రయాణించారు. ఫలితంగా జరిగిన ప్రమాదంలో భార్య, కుమార్తె మృతి చెందగా కుమారుడితో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు పరిధిలోని జాతీయ రహదారి పై ఈ ప్రమాదం జరిగింది. నలుగురు కుటుంబ సభ్యులతో ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తి డివైడర్​ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందారు. తండ్రి, కొడుకుకు గాయాలయ్యాయి. వారికి మెరుగైన చిక్సత కోసం హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదంలో మరణించిన తల్లి , కూతురితో పాటుగా గాయపడిన ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Mother and daughter died : ఇద్దరు ప్రయాణించాల్సిన ద్విచక్రవాహనంపై నలుగురు ప్రయాణించారు. ఫలితంగా జరిగిన ప్రమాదంలో భార్య, కుమార్తె మృతి చెందగా కుమారుడితో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు పరిధిలోని జాతీయ రహదారి పై ఈ ప్రమాదం జరిగింది. నలుగురు కుటుంబ సభ్యులతో ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తి డివైడర్​ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందారు. తండ్రి, కొడుకుకు గాయాలయ్యాయి. వారికి మెరుగైన చిక్సత కోసం హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదంలో మరణించిన తల్లి , కూతురితో పాటుగా గాయపడిన ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.