ETV Bharat / city

రోడ్డు ప్రమాదం.. స్పందించిన మంత్రి అనిల్

మంత్రి అనిల్ కుమార్ ఉదారత చాటుకున్నారు. గుంటూరు శివారులో ఓబుళనాయుడు పాలెం వద్ద రోడ్డు ప్రమాదాన్ని గమనించి సత్వరమే స్పందించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

author img

By

Published : May 21, 2020, 3:31 PM IST

minister anilkumar
minister anilkumar

గుంటూరు నగర శివారులోని ఓబుళనాయుడు పాలెం వద్ద ప్రమాదం జరిగింది. వలస కూలీలను తమిళనాడు నుంచి తీసుకెళ్లి ఉత్తరాంధ్రలో దించి వస్తున్న మినీ బస్సు రహదారిపై ప్రమాదానికి గురైంది.

ఘటన సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి అనిల్ కుమార్ వాహనం దిగి గాయపడిన వారిని మరో వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

గుంటూరు నగర శివారులోని ఓబుళనాయుడు పాలెం వద్ద ప్రమాదం జరిగింది. వలస కూలీలను తమిళనాడు నుంచి తీసుకెళ్లి ఉత్తరాంధ్రలో దించి వస్తున్న మినీ బస్సు రహదారిపై ప్రమాదానికి గురైంది.

ఘటన సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి అనిల్ కుమార్ వాహనం దిగి గాయపడిన వారిని మరో వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో 28 వరకు ఉష్ణగాలుల ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.