ETV Bharat / city

నరసరావుపేటలో పెరిగిన కరోనా కేసులు.. అధికారి బదిలీ - narasaraopeta Municipal Commissioner Sivareddy

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులపై కొరడా ఝులిపిస్తోంది. మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Narasarao peta Municipality
నరసరావుపేటలో పెరిగిన కరోనా కేసులు అధికారి బదిలీ
author img

By

Published : May 1, 2020, 6:18 PM IST

Narasarao peta Municipality
నరసరావుపేట

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకుంటోంది. మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కావలి మున్సిపాలిటీలో పని చేస్తున్న కె.వెంకటేశ్వరరావును కమిషనర్​గా నియమించినట్లు సమాచారం.

ఇవీ చూడండి..

డబ్బులిస్తానని ఆశ చూపి... చిన్నారిపై అత్యాచారం

Narasarao peta Municipality
నరసరావుపేట

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకుంటోంది. మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కావలి మున్సిపాలిటీలో పని చేస్తున్న కె.వెంకటేశ్వరరావును కమిషనర్​గా నియమించినట్లు సమాచారం.

ఇవీ చూడండి..

డబ్బులిస్తానని ఆశ చూపి... చిన్నారిపై అత్యాచారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.