ETV Bharat / city

'జిల్లాలో 15 రోజుల వరకు ఉచిత రేషన్​ పంపిణీ' - free ration news in guntur district

గుంటూరు సర్వ జనాసుపత్రిలో కేవలం అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయని కలెక్టర్​ శామ్యూల్​ ఆనంద్​ స్పష్టం చేశారు. ఉచిత రేషన్​ను 15 రోజుల వరకు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలంతా.. కచ్చితంగా లాక్​డౌన్​ పాటించాలని కోరారు.

'జిల్లాలో 15 రోజుల వరకు ఉచిత రేషన్​ పంపిణీ'
'జిల్లాలో 15 రోజుల వరకు ఉచిత రేషన్​ పంపిణీ'
author img

By

Published : Mar 30, 2020, 12:19 PM IST

ప్రజలు ఆందోళన చెందవద్దన్న కలెక్టర్​ శామ్యూల్​ ఆనంద్​

గుంటూరు జిల్లాలో 15 రోజుల వరకు ఉచిత రేషన్​ పంపిణీ చేస్తామని.. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు రేషన్​ షాపులు తెరుస్తామని చెప్పారు. ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సాధారణ ఓపీ సేవలు నిలిపివేశామని.. కేవలం అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు లాక్​డౌన్​కు సహకరిస్తూ.. స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే కరోనాను అరికట్టవచ్చని అన్నారు.

ప్రజలు ఆందోళన చెందవద్దన్న కలెక్టర్​ శామ్యూల్​ ఆనంద్​

గుంటూరు జిల్లాలో 15 రోజుల వరకు ఉచిత రేషన్​ పంపిణీ చేస్తామని.. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు రేషన్​ షాపులు తెరుస్తామని చెప్పారు. ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సాధారణ ఓపీ సేవలు నిలిపివేశామని.. కేవలం అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు లాక్​డౌన్​కు సహకరిస్తూ.. స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే కరోనాను అరికట్టవచ్చని అన్నారు.

ఇదీ చూడండి:

ఆ ప్రజాప్రతినిధికి కరోనా నెగిటివ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.