చేపలు అమ్మకోవడానికి అనుమతి ఇవ్వాలని గుంటూరు మత్స్యకార సహకార మహిళా సొసైటీ సభ్యులు కోరుతుతున్నారు. సుమారు రెండు నెలలుగా ఉపాధి కొల్పోయామని విచారం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ తో కుబుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మాంసం దుకాణాలకు అనుమతి ఇస్తున్నారని.. తమకు చేపలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్, మత్స్యశాఖ అధికారుల చుట్టూ సహకార సంఘం మహిళలు అనుమతి కోసం తిరుగుతున్నారు. అనుమతిస్తే.. ఇళ్ల వద్దకే వెళ్లి అమ్మకాలు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: