ETV Bharat / city

'న్యాయమూర్తి ప్రశ్నలతో రైతులకు న్యాయం జరిగింది' - ex minister alapati rajendra prasad latest

అమరావతి కోసం భూములు ఇచ్చి... తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై దౌర్జన్యాలు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. రైతులపై పెట్టిన కేసులు తప్పుడువన్నారు. హత్యాయత్నం కేసులో వారువాడిన ఆయుధాలు ఏమిటో చెప్పాలని పోలీసులను... న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలతో రైతులకు న్యాయం జరిగిందని ఆలపాటి పేర్కొన్నారు.

ex-minister-alapati-rajendra-prasad-about-the-cases-of-capital-formers
'న్యాయమూర్తి ప్రశ్నలతో రాజధాని రైతులపై కేసులో న్యాయం జరిగింది'
author img

By

Published : Dec 31, 2019, 5:28 PM IST

'న్యాయమూర్తి ప్రశ్నలతో రాజధాని రైతులపై కేసులో న్యాయం జరిగింది'

'న్యాయమూర్తి ప్రశ్నలతో రాజధాని రైతులపై కేసులో న్యాయం జరిగింది'

ఇవీ చూడండి-కమిటీల పేరుతో అమరావతిపై కుట్ర: దేవినేని

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:మన రాజధాని మన అమరావతి కోసం రైతులు తమ భూములు ఇచ్చి తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై దౌర్జన్యాలు చేస్తున్నారని వారి పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు రైతుల మీద పెట్టిన కేసు తప్పుడు అని హత్యాయత్నం కేసులో వారు వాడిన ఆయుధాలు ఏమిటి పోలీసులకు న్యాయమూర్తి ప్రశ్నలతో రైతులకు న్యాయం జరిగిందని మాజీ మంత్రి ఆలపాటి అన్నారు

బైట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాజీ మంత్రి


Conclusion:రైతుల పై తప్పుడు కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.