ETV Bharat / city

MISSING : డిగ్రీ విద్యార్థిని అదృశ్యం... పోలీసుల దర్యాప్తు

గుంటూరులో డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటనపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Aug 21, 2021, 2:03 AM IST

డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం

గుంటూరు నగరంలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైంది. సిమ్స్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న యువతి... రోజువారీగా కళాశాలకు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన యువతి తల్లి... ఆరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు నగరంలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైంది. సిమ్స్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న యువతి... రోజువారీగా కళాశాలకు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన యువతి తల్లి... ఆరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

ACCIDENT : లారీ ఢీ కొని ఆరేళ్ల బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.