తన జీవితంలో అడుగడుగునా కులవివక్షను ఎదుర్కొంటూనే, తెలుగు సాహితీలోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, దళితాభ్యుదయవాది గుర్రం జాషువాగారు. సమసమాజ నిర్మాణ స్ఫూర్తిప్రదాత గుర్రం జాషువా 124వ జయంతి సందర్భంగా, ఆ దార్శనికుని సంఘ సంస్కరణ పోరాటాన్ని, ఆ మహాకవి సాహితీ సేవను స్మరించుకుందాం.
-నారా చంద్రబాబు నాయుడు
ప్రఖ్యాత సాహితీవేత్త, సామాజిక రచయిత, తన కవిత్వంతో మూఢాచారాలపై పోరాడిన నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ స్వర్గీయ గుర్రం జాషువాగారి జయంతి రోజున ఆ మహనీయుడు దళితాభ్యుదయానికి చేసిన కృషిని స్మరించుకుంటూ, ఆ మహాకవి స్మృతికి నివాళులర్పిస్తున్నాను.
- నారా లోకేశ్
ఇదీ చదవండి: జాషువాకు సేవ చేశాడు...సాహిత్యాన్ని కాపాడుతున్నాడు!