ETV Bharat / city

జిల్లాలో మరో 345 మందికి కరోనా

author img

By

Published : Oct 15, 2020, 3:36 AM IST

గుంటూరు జిల్లాలో తాజాగా 345 మందికి కరోనా సోకింది. వీరితో కలిపి.. జిల్లాలో కోవిడ్ బాధితుల సంఖ్య.. 62 వేల 111కు చేరుకుంది.

another 345 members effected due to corona in guntur district
another 345 members effected due to corona in guntur district

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గినప్పటికీ.. వ్యాప్తి మాత్రం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 345 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి.. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 62 వేల 111 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచే 47 ఉన్నాయి.

మండలాల వారీగా.. తెనాలి-33, రేపల్లె-23, సత్తెనపల్లి-20, చేబ్రోలు-19, నరసరావుపేట-15, పొన్నూరు-14, తాడేపల్లి-13, ఎడ్లపాడు-12, భట్టిప్రోలు-12, పెదనందిపాడు-12, మంగళగిరి-10, మాచర్ల-10 చొప్పున కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 55 వేల 863 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో జిల్లాలో కొత్తగా ముగ్గురు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 570కి చేరింది.

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గినప్పటికీ.. వ్యాప్తి మాత్రం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 345 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి.. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 62 వేల 111 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచే 47 ఉన్నాయి.

మండలాల వారీగా.. తెనాలి-33, రేపల్లె-23, సత్తెనపల్లి-20, చేబ్రోలు-19, నరసరావుపేట-15, పొన్నూరు-14, తాడేపల్లి-13, ఎడ్లపాడు-12, భట్టిప్రోలు-12, పెదనందిపాడు-12, మంగళగిరి-10, మాచర్ల-10 చొప్పున కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 55 వేల 863 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో జిల్లాలో కొత్తగా ముగ్గురు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 570కి చేరింది.

ఇదీ చదవండి:

మంత్రి వెల్లంపల్లికి అస్వస్థత.. హైదరాబాద్​కు తరలింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.