ETV Bharat / city

గుంటూరులో ఐకాస ధర్నా- అడ్డుకున్న పోలీసులు

గుంటూరు కార్పోరేషన్​ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన అమరావతి రాజకీయ ఐకాస నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరు పట్ల ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు

author img

By

Published : Jan 10, 2020, 1:22 PM IST

amaravathi jac tried to round up guntur cooperation office
గుంటూరులో ఐకాస ధర్నా

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఐకాస చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న రాజకీయ ఐకాస నేతలు... కార్పోరేషన్ కార్యాలయం వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు, వామపక్షనేతల్ని అరెస్ట్‌ చేశారు. పోలీసుల తీరు పట్ల ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామన్నారు

గుంటూరులో ఐకాస ధర్నా

ఇదీ చదవండి
పోలీసుల గుప్పెట్లో అమరావతి....

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఐకాస చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న రాజకీయ ఐకాస నేతలు... కార్పోరేషన్ కార్యాలయం వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు, వామపక్షనేతల్ని అరెస్ట్‌ చేశారు. పోలీసుల తీరు పట్ల ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామన్నారు

గుంటూరులో ఐకాస ధర్నా

ఇదీ చదవండి
పోలీసుల గుప్పెట్లో అమరావతి....

Intro:అమరావతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజకీయ జేఏసీ నేతలు గుంటూరు నగరపాలక సంస్థను ముట్టడించారు. పోలీసులు నేతలను అరెస్ట్ చేసి లాలాపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్టులు మాజీ మంత్రి పుల్లారావు ఖండించారు. రాజధానిలో పండుగ నేపథ్యంలో మహిళలు పూజలు చేస్తుంటే పోలీసులు వారిపై లాటి ఛార్జ్ చేయటం దారుణమన్నారు. ఇటువంటి చర్యలు సరికాదన్నారు. సీఎం హోదాలో సీబీఐ బోనులో నిలబడ్డ మొదటి వ్యక్తి జగన్మోహనరెడ్డి అని, అతనికి చిత్త శుద్ధి ఉంటే నిర్దోషిగా తేలే వరకు సీఎం గా తప్పుకోవలన్నారు.
బైట్: ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit no765
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.