ETV Bharat / city

రాంజీ మృతి పట్ల తెదేపా నేతల దిగ్బ్రాంతి

author img

By

Published : Mar 8, 2021, 12:58 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి పట్ల.. తెదేపా నేతలు విచారం వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టతకు యువకుడిగా ముందుండి కష్టపడిన రాంజీ మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

tdp leaders condolences to ranji
రాంజీ మృతి పట్ల తెదేపా నేతల దిగ్బ్రాంతి

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి బాధాకరమని తెదేపా నేతలు విచారం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆయనకు నివాళులర్పించారు.

రాంజీ చనిపోయారనే విషయం దిగ్భ్రాంతికి గురి చేసిందని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ పటిష్టతకు యువకుడిగా ముందుండి కష్టపడిన రాంజీ మృతి విచారకరమన్నారు.

  • పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.(2/2)

    — N Chandrababu Naidu (@ncbn) March 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మాగంటి రాంజీ దూరం అవటం బాధాకరమని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ అన్నారు. పార్టీకి అండ‌గా ఉంటానంటూ జెండా ప‌ట్టిన ప‌సుపు సైనికుడు రాంజీ మ‌ర‌ణం.. పార్టీకీ, తనకూ తీర‌ని లోటని విచారం వ్యక్తం చేశారు.

  • నీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ నీ మరణానికి క‌న్నీటి నివాళి అర్పిస్తున్నాను. రాంజీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (2/2)

    — Lokesh Nara (@naralokesh) March 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాంజీ మృతి జీర్ణించుకోలేని విషయమన్న అచ్చెన్న.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇదీ చదవండి:

రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి బాధాకరమని తెదేపా నేతలు విచారం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆయనకు నివాళులర్పించారు.

రాంజీ చనిపోయారనే విషయం దిగ్భ్రాంతికి గురి చేసిందని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ పటిష్టతకు యువకుడిగా ముందుండి కష్టపడిన రాంజీ మృతి విచారకరమన్నారు.

  • పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.(2/2)

    — N Chandrababu Naidu (@ncbn) March 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మాగంటి రాంజీ దూరం అవటం బాధాకరమని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ అన్నారు. పార్టీకి అండ‌గా ఉంటానంటూ జెండా ప‌ట్టిన ప‌సుపు సైనికుడు రాంజీ మ‌ర‌ణం.. పార్టీకీ, తనకూ తీర‌ని లోటని విచారం వ్యక్తం చేశారు.

  • నీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ నీ మరణానికి క‌న్నీటి నివాళి అర్పిస్తున్నాను. రాంజీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (2/2)

    — Lokesh Nara (@naralokesh) March 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాంజీ మృతి జీర్ణించుకోలేని విషయమన్న అచ్చెన్న.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇదీ చదవండి:

రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.