ETV Bharat / city

తెలంగాణ: ఓట్లు గల్లంతయ్యాయని ఆందోళన - జీహెచ్‌ఎంసీ లేటెస్ట్ న్యూస్

తెలంగాణ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓట్లు గల్లంతయ్యాయని కొందరు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముప్పై ఏళ్ల నుంచి ఓటేస్తున్నామని.. ఇప్పుడు తమ ఓట్లు ఎలా పోయాయని ప్రశ్నిస్తున్నారు.

voters-protest
voters-protest
author img

By

Published : Dec 1, 2020, 10:53 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో.. ఓట్లు గల్లంతయ్యాయని చాంద్రాయణగుట్ట, ఇంద్రానగర్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్‌లో చేర్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు ఎక్కడా లేవని కొందరు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత ఇళ్లు ఉన్నా ఓట్లు ఎలా పోయాయని ప్రశ్నిస్తున్నారు. ముప్పై ఏళ్ల నుంచి తాము ఓటేస్తున్నామని... ఇప్పుడు ఓటు లేదని చెప్పడం ఏంటని మరి కొందరు వాపోయారు. ఇంట్లో 21 ఓట్లు ఉంటే 19 ఓట్లు లేవని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో.. ఓట్లు గల్లంతయ్యాయని చాంద్రాయణగుట్ట, ఇంద్రానగర్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్‌లో చేర్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు ఎక్కడా లేవని కొందరు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత ఇళ్లు ఉన్నా ఓట్లు ఎలా పోయాయని ప్రశ్నిస్తున్నారు. ముప్పై ఏళ్ల నుంచి తాము ఓటేస్తున్నామని... ఇప్పుడు ఓటు లేదని చెప్పడం ఏంటని మరి కొందరు వాపోయారు. ఇంట్లో 21 ఓట్లు ఉంటే 19 ఓట్లు లేవని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

అమరావతే ఆకాంక్ష...ఆత్మవిశ్వాసంతో పోరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.