కొవిడ్ దృష్ట్యా వివిధ ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులపై విజిలెన్స్ విచారణను.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కు సూచిస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరు అయ్యేలా జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ కు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ లను ప్రభుత్వం ఆదేశించిది.
ఇదీ చదవండి: ఎస్ఈసీగా నిమ్మగడ్డను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు