
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కీర్తించారు. పేదలు, రైతులు, మహిళాభ్యుదయానికి ఎన్టీఆర్ చేసిన కృషిని మరవలేమని ఆయన కొనియాడారు.
ఇదీ చదవండి:
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కీర్తించారు. పేదలు, రైతులు, మహిళాభ్యుదయానికి ఎన్టీఆర్ చేసిన కృషిని మరవలేమని ఆయన కొనియాడారు.
ఇదీ చదవండి:
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కీర్తించారు. పేదలు, రైతులు, మహిళాభ్యుదయానికి ఎన్టీఆర్ చేసిన కృషిని మరవలేమని ఆయన కొనియాడారు.
ఇదీ చదవండి: