ETV Bharat / city

'ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయకండి'

author img

By

Published : May 2, 2020, 8:52 PM IST

కరోనా లాంటి సంక్షోభ సమయంలో వైకాపా నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హితవు పలికారు. డ్వాక్రా మహిళల రుణ మాఫీ చేయాలని కోరారు.

vangalapudi anitha comments on ycp
వైకాపా ప్రభుత్వంపై వంగలపూడి అనిత వ్యాఖ్యలు

లాక్ డౌన్ సమయంలో మహిళా కార్మికులు ఎక్కడా పని చేసుకునే అవకాశం లేకుండా పోయిందని.. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా లాంటి సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

లాక్ డౌన్ సమయంలో మహిళా కార్మికులు ఎక్కడా పని చేసుకునే అవకాశం లేకుండా పోయిందని.. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా లాంటి సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఇవీ చదవండి.. 'ఆ విద్యార్థులకు కరోనా లక్షణాలు లేవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.