ETV Bharat / city

పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

author img

By

Published : Sep 7, 2020, 10:39 PM IST

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురంలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

two-maoists-were-killed-in-exchange-of-fire-at-chennapuram-kothagudem
పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురంలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఘటనలతో ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలాన్ని కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ పరిశీలించారు. వడ్డిపేట, పూసుగుప్ప అటవీప్రాంతంలోనూ ఎదురుకాల్పులు జరిగాయి.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురంలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఘటనలతో ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలాన్ని కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ పరిశీలించారు. వడ్డిపేట, పూసుగుప్ప అటవీప్రాంతంలోనూ ఎదురుకాల్పులు జరిగాయి.

ఇదీ చదవండి: గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.