ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా

author img

By

Published : May 28, 2020, 11:35 AM IST

Updated : May 28, 2020, 8:46 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 54 కేసులు నమోదు కాగా.. బాధితుల సంఖ్య 2,841కి చేరింది. కర్నూలులో ఒకరు చనిపోయారు.

రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా
రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా
corona cases
కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 54 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఇప్పటివరకూ 59 మంది మరణించారు.

corona cases
కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 54 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఇప్పటివరకూ 59 మంది మరణించారు.

ఇదీ చూడండి:

ఇళ్ల గోడల నుంచి ఇంకా స్టైరీన్ వాసన!

Last Updated : May 28, 2020, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.