ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM

.

author img

By

Published : Dec 21, 2021, 10:59 AM IST

TOP NEWS
ప్రధాన వార్తలు
  • సీఎం జగన్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
    ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా పలువురు జగన్​కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు కేకులు కట్​ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌ విచారణ
    తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దేవస్థానంలో పలు విభాగాల్లో అక్రమాలు జరిగాయని ధర్మ కర్తల మండలి సభ్యుడు ఒకరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'హిట్'​ పేరుతో ఓటీటీ.. అదరగొట్టిన ప్రవాసాంధ్రుడు
    అమెరికాలో ఉన్న ఆంధ్రా యువకుడు హిట్ పేరుతో ఓ సరికొత్త ఓటీటీని రూపొందించాడు. 4కే నాణ్యతతో.. 30 భాషల్లో సినిమాలను ఈ వేదికపై విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సైబర్​ మోసాల్లో నయా ట్రెండ్​.. ఆ మెయిల్స్​తో జాగ్రత్త..!
    ఆపదలో ఉన్నా.. ఆదుకోవాలంటూ ఆప్తుల నుంచి మెయిల్‌..! అత్యవసరంగా డబ్బు పంపాలని సందేశం..!! మిత్రుడిపై అభిమానంతో మంచి చెడూ ఆలోచించక టక్కున నగదు జమ చేశామా.. ఇక అంతే..!! సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కినట్టే..! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 5,326‬ కేసులు
    దేశంలో కొత్తగా 5,326‬ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 453 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్‌లో ఒమిక్రాన్‌ తీవ్రత.. ఇంకా స్పష్టమైన ఆధారాల్లేవ్‌..!
    ఒమిక్రాన్‌ ప్రాబల్యం, రోగనిరోధకత నుంచి తప్పించుకోవడం లేదా తీవ్రతపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (ఐఎన్​ఎస్​ఏసీఓజీ) వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కరోనా​ కొత్త కేసుల్లో 73శాతం ఒమిక్రాన్​ బాధితులే
    అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ వేరియంట్​కు సంబంధించినవే ఉన్నాయని సీడీసీ వెల్లడించింది. న్యూయార్క్​లో నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ వాటా 90 శాతంగా ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాలు వాయిదా
    ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాలను వాయిదా వేస్తూ వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్​ అంతకంతకూ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో వచ్చే ఏడాది వేసవిలో నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జపాన్​తో నాకౌట్‌ సమరం.. భారత్‌కు ఎదురుందా?
    హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. నేడు సెమీఫైనల్స్​ ఆడనుంది. ఈ మ్యాచ్​లో జపాన్‌తో తలపడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మీమర్స్ కంటే అమ్మే ఎక్కువ ట్రోల్ చేస్తుంది'
    బయట కంటే ఇంట్లోనే తనను ఎక్కువగా ట్రోల్ చేస్తారని అన్నారు సంగీత దర్శకుడు ఎస్​ఎస్​ తమన్​. ఇటీవలే బాలయ్య నటించిన 'అఖండ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అతడు.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా' షోకు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం జగన్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
    ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా పలువురు జగన్​కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు కేకులు కట్​ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌ విచారణ
    తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దేవస్థానంలో పలు విభాగాల్లో అక్రమాలు జరిగాయని ధర్మ కర్తల మండలి సభ్యుడు ఒకరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'హిట్'​ పేరుతో ఓటీటీ.. అదరగొట్టిన ప్రవాసాంధ్రుడు
    అమెరికాలో ఉన్న ఆంధ్రా యువకుడు హిట్ పేరుతో ఓ సరికొత్త ఓటీటీని రూపొందించాడు. 4కే నాణ్యతతో.. 30 భాషల్లో సినిమాలను ఈ వేదికపై విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సైబర్​ మోసాల్లో నయా ట్రెండ్​.. ఆ మెయిల్స్​తో జాగ్రత్త..!
    ఆపదలో ఉన్నా.. ఆదుకోవాలంటూ ఆప్తుల నుంచి మెయిల్‌..! అత్యవసరంగా డబ్బు పంపాలని సందేశం..!! మిత్రుడిపై అభిమానంతో మంచి చెడూ ఆలోచించక టక్కున నగదు జమ చేశామా.. ఇక అంతే..!! సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కినట్టే..! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 5,326‬ కేసులు
    దేశంలో కొత్తగా 5,326‬ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 453 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్‌లో ఒమిక్రాన్‌ తీవ్రత.. ఇంకా స్పష్టమైన ఆధారాల్లేవ్‌..!
    ఒమిక్రాన్‌ ప్రాబల్యం, రోగనిరోధకత నుంచి తప్పించుకోవడం లేదా తీవ్రతపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (ఐఎన్​ఎస్​ఏసీఓజీ) వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కరోనా​ కొత్త కేసుల్లో 73శాతం ఒమిక్రాన్​ బాధితులే
    అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ వేరియంట్​కు సంబంధించినవే ఉన్నాయని సీడీసీ వెల్లడించింది. న్యూయార్క్​లో నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ వాటా 90 శాతంగా ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాలు వాయిదా
    ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాలను వాయిదా వేస్తూ వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్​ అంతకంతకూ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో వచ్చే ఏడాది వేసవిలో నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జపాన్​తో నాకౌట్‌ సమరం.. భారత్‌కు ఎదురుందా?
    హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. నేడు సెమీఫైనల్స్​ ఆడనుంది. ఈ మ్యాచ్​లో జపాన్‌తో తలపడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మీమర్స్ కంటే అమ్మే ఎక్కువ ట్రోల్ చేస్తుంది'
    బయట కంటే ఇంట్లోనే తనను ఎక్కువగా ట్రోల్ చేస్తారని అన్నారు సంగీత దర్శకుడు ఎస్​ఎస్​ తమన్​. ఇటీవలే బాలయ్య నటించిన 'అఖండ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అతడు.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా' షోకు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.