ETV Bharat / city

నెల్లూరు ఘటన పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం - నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగి పై దాడి

నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిపై జరిగిన దాడి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఈ ఘటన పై నివేదిక సమర్ఫించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్​కు లేఖ రాసింది.

National Women's Commission
నెల్లూరు ఘటన పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం
author img

By

Published : Jun 30, 2020, 7:40 PM IST

నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై దాడిని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధ్యులపై చేపట్టిన చర్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని.. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు జాతీయ మహిళా కమిషన్‌ లేఖ రాసింది. దివ్యాంగురాలైన ఉద్యోగిపై దాడి దిగ్భ్రాంతి కలిగించిందని ఎన్‌సీడబ్ల్యూ పేర్కొంది. ఘటనపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి రాసిన లేఖలో ఆదేశించింది.

నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై దాడిని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధ్యులపై చేపట్టిన చర్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని.. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు జాతీయ మహిళా కమిషన్‌ లేఖ రాసింది. దివ్యాంగురాలైన ఉద్యోగిపై దాడి దిగ్భ్రాంతి కలిగించిందని ఎన్‌సీడబ్ల్యూ పేర్కొంది. ఘటనపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి రాసిన లేఖలో ఆదేశించింది.

ఇవీ చదవండి: మహిళా ఉద్యోగిపై దాడి జరిగిన 4 రోజులకా స్పందించేది?: సోమిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.