ETV Bharat / city

కరోనా వైరస్ స్ట్రెయిన్​తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

author img

By

Published : Dec 22, 2020, 12:27 AM IST

బ్రిటన్​లో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది.గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే పనిలో పడింది.

corona-virus-strain
corona-virus-strain

యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది. ఎయిర్​పోర్ట్​లో అధికారులు కరోనా సర్వేలెన్సు చేస్తున్నారు.

ఎయిర్​పోర్ట్​లో ఇటీవల ఆర్టీపీసీఆర్ టెస్టులు ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఆస్పత్రులకు పంపుతున్నారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్ ఉండాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్​ కథేంటి?

యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది. ఎయిర్​పోర్ట్​లో అధికారులు కరోనా సర్వేలెన్సు చేస్తున్నారు.

ఎయిర్​పోర్ట్​లో ఇటీవల ఆర్టీపీసీఆర్ టెస్టులు ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఆస్పత్రులకు పంపుతున్నారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్ ఉండాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్​ కథేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.