ఇదీ చదవండి:
అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యుల వాకౌట్ - ap assembly session news
శాసనసభ నుంచి తెదేపా సభ్యులు వాకౌట్ చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలంటూ.. సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వాకౌట్ చేశారు.
![అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యుల వాకౌట్ tdp walk out from assembly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5797084-4-5797084-1579675091402.jpg?imwidth=3840)
tdp walk out from assembly
ఇదీ చదవండి:
Intro:Body:Conclusion: