ETV Bharat / city

'దివంగత నేత ఎన్టీఆర్​కు భారత రత్న పురస్కారం ప్రకటించాలి'

దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ప్రకటించాలని.. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల కోరారు.

author img

By

Published : Mar 18, 2021, 4:50 PM IST

TDP MP Kanakamedala
TDP MP Kanakamedala
ఎంపీ కనకమేడల రవీంద్ర

దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని.. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కోరారు. రాయలసీమకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చి.. సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని భాజపా ఎంపీ టీజీ వెంకటేష్‌ విన్నవించారు.

ఎంపీ కనకమేడల రవీంద్ర

దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని.. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కోరారు. రాయలసీమకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చి.. సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని భాజపా ఎంపీ టీజీ వెంకటేష్‌ విన్నవించారు.

ఇదీ చదవండి: ట

ఒంటిపై 4 కేజీల బంగారు ఆభరణాలతో నామినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.