ETV Bharat / city

Mahanadu: విదేశాల్లో అంగరంగ వైభవంగా.. తెదేపా మినీ మహానాడు - tdp Mahanadu news

యూరప్ ఖండంలో "హైబ్రిడ్ మహానాడు" ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం శ్రేణులందరూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ అన్ని నగరాల నుంచి మహానాడు వేదికకు చేరుకున్నారు. డా.కిషోర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. విగ్రహావిష్కరణ చేశారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Mahanadu
Mahanadu
author img

By

Published : May 30, 2022, 8:51 PM IST

Updated : Jun 1, 2022, 4:15 PM IST

యూరప్ ఖండంలోని పలు దేశాల్లో మొట్టమొదటి సారిగా హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డా.కిషోర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. ఆయన విగ్రహావిష్కరణ చేశారు. ఈ వేదికను ఉద్దేశించి తెదేపా నాయుకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నక్కా ఆనంద్​బాబు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పంతగాని నర్సింహాప్రసాద్ తదితరులు వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివేక్ కరియావుల(నెదర్లాండ్స్), అమర్నాథ్(డెన్మార్క్), వేంకటపతి(నార్వే), ప్రముఖ్(ఐర్లాండ్), సుమంత్, దినేష్(మాల్టా), సతీష్(ఇటలీ), సాయి మౌర్య(హన్గేరి), ప్రవీణ్(పోలాండ్), శివకృష్ణ, కొండయ్య(బెల్జియం) తదితర నాయకులు పాల్గొని.. ప్రసంగించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు.

యూరప్ ఖండంలోని పలు దేశాల్లో మొట్టమొదటి సారిగా హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డా.కిషోర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. ఆయన విగ్రహావిష్కరణ చేశారు. ఈ వేదికను ఉద్దేశించి తెదేపా నాయుకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నక్కా ఆనంద్​బాబు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పంతగాని నర్సింహాప్రసాద్ తదితరులు వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివేక్ కరియావుల(నెదర్లాండ్స్), అమర్నాథ్(డెన్మార్క్), వేంకటపతి(నార్వే), ప్రముఖ్(ఐర్లాండ్), సుమంత్, దినేష్(మాల్టా), సతీష్(ఇటలీ), సాయి మౌర్య(హన్గేరి), ప్రవీణ్(పోలాండ్), శివకృష్ణ, కొండయ్య(బెల్జియం) తదితర నాయకులు పాల్గొని.. ప్రసంగించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు.

Last Updated : Jun 1, 2022, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.