ETV Bharat / city

ఏ సలహాదారు వచ్చినా చర్చకు సిద్ధమే: వర్ల రామయ్య

author img

By

Published : Oct 21, 2020, 3:56 PM IST

ఒక సామాజికవర్గాన్ని బూచిగా చెప్పి అమరావతిపై సీఎం జగన్ కుట్ర చేశారని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. రాజధాని తరలింపు నిర్ణయంతో ఎస్సీలకు తీవ్రంగా అన్యాయంగా జరిగిందన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

tdp leader varla ramaiah
v

రాజధానిగా అమరావతి కొనసాగటం వల్ల ఒక సామాజికవర్గానికే లాభామని సీఎం జగన్ దిల్లీలో ప్రజెంటేషన్లు ఇచ్చి వచ్చారని తెదేపా నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఐదేళ్ల క్రితం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ... జగన్ దుర్మార్గపు ఆలోచనలను తెలుసుకోవాలని కోరారు.

రాజధానికి భూములిచ్చిన రైతుల్లో అత్యధికంగా ఎస్సీలే ఉన్నారని వెల్లడించారు. ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపి... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడికి దిగారని మండిపడ్డారు. రాజధాని తరలింపుతో ఎస్సీలకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తరఫున ఏ సలహాదారు వచ్చినా చర్చకు సిద్ధమే అని సవాల్ విసిరారు.

రాజధానిగా అమరావతి కొనసాగటం వల్ల ఒక సామాజికవర్గానికే లాభామని సీఎం జగన్ దిల్లీలో ప్రజెంటేషన్లు ఇచ్చి వచ్చారని తెదేపా నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఐదేళ్ల క్రితం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ... జగన్ దుర్మార్గపు ఆలోచనలను తెలుసుకోవాలని కోరారు.

రాజధానికి భూములిచ్చిన రైతుల్లో అత్యధికంగా ఎస్సీలే ఉన్నారని వెల్లడించారు. ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపి... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడికి దిగారని మండిపడ్డారు. రాజధాని తరలింపుతో ఎస్సీలకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తరఫున ఏ సలహాదారు వచ్చినా చర్చకు సిద్ధమే అని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి:

'వైఎస్సార్‌ బీమా' పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.