ETV Bharat / city

ATCHANNAIDU: 'పోసాని మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి'

author img

By

Published : Sep 29, 2021, 3:51 PM IST

జగన్, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్‌ పాత్రను పోసాని పోషిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పోసాని సామాన్యులు వినలేని భాష మాట్లాడుతున్నారని విమర్శించారు.

ATCHANNAIDU
ATCHANNAIDU

పోసాని కృష్ణమురళి మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్‌ పాత్రను పోసాని పోషిస్తున్నారన్నారు. పవన్ కుటుంబం గురించి పోసానితో ప్రశాంత్‌ కిశోరే మాట్లాడించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు వినలేని భాష మాట్లాడుతుంటే జగన్‌కు ఆనందంగా ఉందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

పోసాని కృష్ణమురళి మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్‌ పాత్రను పోసాని పోషిస్తున్నారన్నారు. పవన్ కుటుంబం గురించి పోసానితో ప్రశాంత్‌ కిశోరే మాట్లాడించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు వినలేని భాష మాట్లాడుతుంటే జగన్‌కు ఆనందంగా ఉందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.