పోసాని కృష్ణమురళి మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్ పాత్రను పోసాని పోషిస్తున్నారన్నారు. పవన్ కుటుంబం గురించి పోసానితో ప్రశాంత్ కిశోరే మాట్లాడించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు వినలేని భాష మాట్లాడుతుంటే జగన్కు ఆనందంగా ఉందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: