ETV Bharat / city

'ఎస్​ఈసీ పునర్నియామకం'పై.. ఈ నెల 10న సుప్రీంలో విచారణ

author img

By

Published : Jun 6, 2020, 8:45 PM IST

Updated : Jun 7, 2020, 12:57 AM IST

supreme court on andhra pradesh sec
supreme court on andhra pradesh sec

20:43 June 06

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం.. సుప్రీం కోర్టులో ఈనెల 10న విచారణకు రానుంది. వచ్చే బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బొబ్డే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా.. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను పునర్నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం.. సుప్రీం కోర్టులో సవాల్​ చేసింది. ఈ పిటిషన్‌పై తమ వాదనలు కూడా వినాలని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్, వర్ల రామయ్య, కామినేని శ్రీనివాస్, మస్తాన్ వలీ సహా పలువురు.. ఇప్పటికే కేవియట్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

20:43 June 06

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం.. సుప్రీం కోర్టులో ఈనెల 10న విచారణకు రానుంది. వచ్చే బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బొబ్డే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా.. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను పునర్నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం.. సుప్రీం కోర్టులో సవాల్​ చేసింది. ఈ పిటిషన్‌పై తమ వాదనలు కూడా వినాలని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్, వర్ల రామయ్య, కామినేని శ్రీనివాస్, మస్తాన్ వలీ సహా పలువురు.. ఇప్పటికే కేవియట్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

Last Updated : Jun 7, 2020, 12:57 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.