ETV Bharat / city

'రాజ్యాంగ విచ్ఛిన్నం' పిటిషన్​పై విచారణ వాయిదా - ap high court latest news

రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అఫిడివిట్​ దాఖలుకు ప్రతివాదుల తరపు న్యాయవాది సమయం కోరారు. అంగీకరించిన సీజేఐ ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

supreme court
supreme court
author img

By

Published : Jan 5, 2021, 8:31 PM IST

రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై దాఖలైన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్న జరిగిందో లేదో తేలుస్తామంటూ రాష్ట్ర హైకోర్టు... ఓ హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణలో ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా.. అఫిడవిట్ దాఖలుకు ప్రతివాదుల తరపు న్యాయవాది సమయం కోరారు. అంగీకరించిన సీజేఐ ధర్మాసనం రెండు వారాలకు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ పిటిషన్ పై గత విచారణలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

ఇదీ చదవండి

రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై దాఖలైన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్న జరిగిందో లేదో తేలుస్తామంటూ రాష్ట్ర హైకోర్టు... ఓ హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణలో ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా.. అఫిడవిట్ దాఖలుకు ప్రతివాదుల తరపు న్యాయవాది సమయం కోరారు. అంగీకరించిన సీజేఐ ధర్మాసనం రెండు వారాలకు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ పిటిషన్ పై గత విచారణలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

ఇదీ చదవండి

ఈ నెల 13నే భారత్​లో వ్యాక్సినేషన్​ షురూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.