ETV Bharat / city

రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ

author img

By

Published : Nov 24, 2020, 8:08 PM IST

రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది నిదేశ్‌ గుప్తా... రైతులతో ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని వాదనలు వినిపించారు.

రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ
రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ

రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది నిదేశ్‌ గుప్తా వాదనలు వినిపించారు. భూ సమీకరణ సందర్భంగా రైతులతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. రైతులు - ప్రభుత్వం మధ్య సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఒప్పందాలు జరిగాయన్న ఆయన...రాజధానిలోనే వారికి ప్లాట్లు ఇస్తామని పేర్కొన్నారన్నారు. ఏ-క్యాపిటల్ అంటే ఒకే రాజధాని అనే అర్థం వస్తుందని స్పష్టం చేశారు.


ఇదీచదవండి

రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది నిదేశ్‌ గుప్తా వాదనలు వినిపించారు. భూ సమీకరణ సందర్భంగా రైతులతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. రైతులు - ప్రభుత్వం మధ్య సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఒప్పందాలు జరిగాయన్న ఆయన...రాజధానిలోనే వారికి ప్లాట్లు ఇస్తామని పేర్కొన్నారన్నారు. ఏ-క్యాపిటల్ అంటే ఒకే రాజధాని అనే అర్థం వస్తుందని స్పష్టం చేశారు.


ఇదీచదవండి

ఉద్యోగుల సమస్యలను త్వరలోనే సీఎం పరిష్కరిస్తారు: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.