ETV Bharat / city

మిస్సింగ్​ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం: సీపీ సజ్జనార్​

author img

By

Published : Nov 6, 2020, 10:24 PM IST

కనిపించకుండా పోతున్న వారి కేసులపై ప్రత్యేక దృష్టి సారించామని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. అదృశ్యమైన వారి ఆచూకీ కనుగొనడంలో అధునాతన విధానాలు అనుసరిస్తున్నామన్నారు. చిన్నచిన్న కారణాలతో ఇళ్ల నుంచి కొందరు వెళ్లిపోతున్నారని చెప్పారు. మిస్సింగ్​ ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఈ విషయంపై సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ ఈటీవీ భారత్​తో మాట్లాడుతూ... పలు అంశాలను వెల్లడించారు.

cp-sajjanar
cp-sajjanar
మిస్సింగ్​ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం: సీపీ సజ్జనార్​

మిస్సింగ్​ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం: సీపీ సజ్జనార్​

ఇదీ చదవండి

పక్షులొస్తే.. 'సోలార్​ అలారం' కుయ్​ కుయ్​ మంటోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.