విద్యా కమిటీల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రశాంతంగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతంగా ప్రక్రియ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని నల్లవల్లిలో... విద్యాకమిటీ ఛైర్మన్ ఎంపికలో వివాదం చోటుచేసుకుంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు బాహాబాహీకి దిగారు. వైకాపా నాయకులు నగదు పంపిణీ చేశారంటూ... తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. మరోవైపు.. కడప జిల్లా చక్రాయపేట, ప్రకాశం జిల్లా చీరాల, తూర్పు గోదావరి జిల్లాల్లో.... ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పాఠశాలలో ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో... ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉండేలా ఎన్నిక నిర్వహించారు. కృష్ణాజిల్లా నందిగామలో... అధికార పార్టీనుంచే రెండు, మూడు వర్గాలు బరిలో దిగాయి. సమస్యత్మాక గ్రామాల్లో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యా కమిటీ ఎన్నికలు - school education committee elections
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా నల్లవల్లిలో విద్యా కమిటీ ఛైర్మన్ ఎంపికలో వివాదం చోటుచేసుకుంది. కడప, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి.
విద్యా కమిటీల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రశాంతంగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతంగా ప్రక్రియ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని నల్లవల్లిలో... విద్యాకమిటీ ఛైర్మన్ ఎంపికలో వివాదం చోటుచేసుకుంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు బాహాబాహీకి దిగారు. వైకాపా నాయకులు నగదు పంపిణీ చేశారంటూ... తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. మరోవైపు.. కడప జిల్లా చక్రాయపేట, ప్రకాశం జిల్లా చీరాల, తూర్పు గోదావరి జిల్లాల్లో.... ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పాఠశాలలో ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో... ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉండేలా ఎన్నిక నిర్వహించారు. కృష్ణాజిల్లా నందిగామలో... అధికార పార్టీనుంచే రెండు, మూడు వర్గాలు బరిలో దిగాయి. సమస్యత్మాక గ్రామాల్లో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
Body:గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు కోపల్లె కఠెవరం గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు సుమారుగా ఏడు వందల ఎకరాలు వరి పంట మునిగి రైతుల నష్టపోయామని అంటున్నారు గత వారం రోజుల నుంచి విపరీతమైన వర్షాలు కురవడంతో వేసిన వరి పంట నీట మునిగి ఇబ్బంది పెడుతున్న అని రైతులు అంటున్నారు మురుగునీరు పోయే కాల వ్యవస్థ పూర్తిగా పడిపోవడంతో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇటీవల కాలంలో మురుక్కాలవ ను మేమే బాగు చేసుకున్నామని రైతులు అంటున్నారు
మొన్నటిదాకా నీళ్లు వచ్చిన నీళ్లు ఎక్కడ పరిస్థితిలో మా పొలాలు ఉన్నాయి అని మోటో ద్వారా నీరు పెట్టుకొని మొక్కలు బతికించు ఉన్నావని అధిక వర్షాలు వచ్చి పూర్తిగా నీట మునిగాయి నీరు పోయే పరిస్థితి రాకపోవడంతో వేసిన పంట పొలాలని మునిగిపోయాయి ఇలాగే ఇంకా నాలుగు రోజులు కొనసాగితే మొక్క పూర్తిగా కుళ్లిపోయిన ఎకరానికి ఇప్పటికే 20 వేల రూపాయలు ఖర్చయింది అన్నదాతలు అంటున్నారు
బైట్ రవీంద్రనాథ్ రైతు
బైట్ గుర్రం రజిని రైతు
బైట్ వెంకటేశ్వర్లు రైతు
బైట్ వెంకట్రావు రైతు
బైట్ కృష్ణ రైతు
Conclusion:గుంటూరు జిల్లా తెనాలి మండలం లో అధిక వర్షానికి నీట మునిగి నష్టపోతున్న అంటున్న రైతులు