అమరావతిపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చెబుతోన్న మాటలపై అంత నమ్మకం ఉంటే ఇప్పుడు ఉన్న తెదేపా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజలు ఎటు వైపు ఉన్నారో తేలుతుందన్నారు.
ఇదీ చదవండి