ETV Bharat / city

ఓటుకు నోటు కేసు నిందితులపై.. పలు సెక్షన్ల కింద అనిశా అభియోగాలు

author img

By

Published : Feb 16, 2021, 5:52 PM IST

ఓటుకు నోటు కేసు నిందితులపై.. అవినీతి నిరోధక శాఖ పలు చట్టాల కింద అభియోగాలు నమోదు చేసింది. వాటిలో వాస్తవాలు లేవని నిందితులు తోసిపుచ్చారు.

vote for note case updates
ఓటుకు నోటు కేసు నిందితులపై.. పలు సెక్షన్ల కింద అనిశా భియోగాలు

ఓటుకు నోటు కేసులో నిందితులు రేవంత్​ రెడ్డి, ఉదయ్​ సింహా, సెబాస్టియన్​లపై అనిశా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 అభియోగం నమోదైంది.

తమపై అభియోగాల్లో నిజం లేదని రేవంత్​తో పాటు ఇతర నిందితులు తోసిపుచ్చారు. సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేస్తామని అనిశా కోర్టు వెల్లడించింది.

ఓటుకు నోటు కేసులో నిందితులు రేవంత్​ రెడ్డి, ఉదయ్​ సింహా, సెబాస్టియన్​లపై అనిశా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 అభియోగం నమోదైంది.

తమపై అభియోగాల్లో నిజం లేదని రేవంత్​తో పాటు ఇతర నిందితులు తోసిపుచ్చారు. సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేస్తామని అనిశా కోర్టు వెల్లడించింది.

ఇదీ చదవండి:

వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.