ETV Bharat / city

మాజీ మంత్రి పైడికొండల మృతిపై ప్రధాని సంతాపం - మాణిక్యాలరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం

మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సందేశంతో కూడిన ఓ ప్రకటనను విడుదల చేశారు.

paidikondala manikyala rao
paidikondala manikyala rao
author img

By

Published : Aug 4, 2020, 8:37 PM IST

paidikondala manikyala rao
ప్రధాని మోదీ సందేశం

రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి , తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సతీమణి సూర్యకుమారికి సంతాప సందేశాన్ని పంపారు. కార్యదీక్ష, పట్టుదల కలిగి తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతో సేవలు అందించారని సందేశంలో పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధానమంత్రి తెలిపారు.

paidikondala manikyala rao
ప్రధాని మోదీ సందేశం

రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి , తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సతీమణి సూర్యకుమారికి సంతాప సందేశాన్ని పంపారు. కార్యదీక్ష, పట్టుదల కలిగి తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతో సేవలు అందించారని సందేశంలో పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధానమంత్రి తెలిపారు.

ఇదీ చదవండి

పైడికొండల మాణిక్యాలరావు స్మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.