విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు పరేడ్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం - విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీస్ పరేడ్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు.
police martyars day at vijayawada
విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు పరేడ్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Last Updated : Oct 21, 2019, 12:27 PM IST