ETV Bharat / city

తెలంగాణకు రూ.4 కోట్ల విలువైన మందులు అందించిన నాట్కో ఫార్మా - తెలంగాణ వార్తలు

కరోనా చికిత్సలో ఉపయోగించే బారిసిటినిబ్ మందులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాట్కో ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. రూ.4కోట్ల విలువైన మందులను మంత్రి కేటీఆర్​కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నాట్కో ఫార్మాకు కృతజ్ఞతలు తెలిపారు.

Natco Pharma
Natco Pharma
author img

By

Published : May 15, 2021, 7:33 AM IST

కొవిడ్ చికిత్సలో వినియోగించే విలువైన బారిసిటినిబ్ మందులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాట్కో ఫార్మా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈమేరకు కంపెనీ సీఈవో రాజీవ్ నన్నపనేని రూ.4.2 కోట్ల విలువైన మందులను మంత్రి కేటీఆర్​కు అందజేశారు.

కొవిడ్​పై పోరులో భాగంగా కీలకమైన మందులను ప్రభుత్వానికి అందజేసి.. బాధితుల చికిత్సకు తోడ్పాటునందించినందుకు మంత్రి కేటీఆర్ నాట్కో ఫార్మాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కొవిడ్ చికిత్సలో వినియోగించే విలువైన బారిసిటినిబ్ మందులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాట్కో ఫార్మా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈమేరకు కంపెనీ సీఈవో రాజీవ్ నన్నపనేని రూ.4.2 కోట్ల విలువైన మందులను మంత్రి కేటీఆర్​కు అందజేశారు.

కొవిడ్​పై పోరులో భాగంగా కీలకమైన మందులను ప్రభుత్వానికి అందజేసి.. బాధితుల చికిత్సకు తోడ్పాటునందించినందుకు మంత్రి కేటీఆర్ నాట్కో ఫార్మాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి:

మూడోదశ వస్తే.. పిల్లలపై వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.