ETV Bharat / city

'జగన్ లెక్చర్ ఇస్తున్నపుడే.. తెదేపా నేత హత్య జరిగింది' - జగన్​పై నారా లోకేశ్ కామెంట్స్ న్యూస్

శాంతి భద్రతలపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ లెక్చర్లు ఇస్తున్న సమయంలోనే కర్నూలులో తెదేపా నేతను దారుణంగా హత్య చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు. జగన్ నైజం క్రూరత్వం, ఆయన పాలన పైశాచికత్వం అనడానికి ఇంత కన్నా ఉదాహరణ ఏం కావాలన్నారు.

'జగన్ లెక్చరర్ ఇస్తున్నపుడే.. తెదేపా నేత హత్య జరిగింది'
'జగన్ లెక్చరర్ ఇస్తున్నపుడే.. తెదేపా నేత హత్య జరిగింది'
author img

By

Published : Dec 17, 2019, 11:16 PM IST

nara lokesh tweet about jagan
'జగన్ లెక్చరర్ ఇస్తున్నపుడే.. తెదేపా నేత హత్య జరిగింది'

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం, బెలుం గుహల వద్ద తెదేపా నాయకుడు సుబ్బారావుని దారుణంగా ప్రత్యర్థులు హత్య చేయడాన్ని నారా లోకేశ్ ఖండించారు. జగన్‌ చేస్తున్న హత్యా రాజకీయాలు, కక్ష పూరిత చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు.

nara lokesh tweet about jagan
'జగన్ లెక్చరర్ ఇస్తున్నపుడే.. తెదేపా నేత హత్య జరిగింది'

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం, బెలుం గుహల వద్ద తెదేపా నాయకుడు సుబ్బారావుని దారుణంగా ప్రత్యర్థులు హత్య చేయడాన్ని నారా లోకేశ్ ఖండించారు. జగన్‌ చేస్తున్న హత్యా రాజకీయాలు, కక్ష పూరిత చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి 3 రాజధానులు.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.