ETV Bharat / city

Nara Lokesh: ఇక 16 రోజులే మిగిలాయి.. నిందితుడికి శిక్ష ఎప్పుడు..?

సీఎం జగన్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరుసగా ఘోరాలు జరుగుతున్నా.. జగన్ రెడ్డిలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమ్యను అంతం చేసిన నిందితుడికి శిక్ష ఎప్పుడు విధిస్తారని ట్విటర్ వేదికగా నిలదీశారు.

author img

By

Published : Aug 20, 2021, 9:24 PM IST

Lokesh
nara lokesh fiers on cm jagan

గన్ కంటే ముందు జగన్ వస్తాడని ప్రచారాలు చేశారని.., వాస్తవంలో గన్ను, జగను రావడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 3 రోజుల్లో మూడు దారుణాలు జరిగాయని దుయ్యబట్టారు. మొన్న రమ్య ,నిన్న బాలికపై మానవ మృగం దాడి, ఇవాళ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం వంటి ఘోరాలు జరుగుతున్నా జగన్ రెడ్డిలో.. చలనం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు.. మనసు రావడం లేదా..? అని ప్రశ్నించారు. ఇక 16 రోజులే మిగిలాయని, రమ్యని అంతం చేసిన నిందితుడికి శిక్ష ఎప్పుడు విధిస్తారని లోకేశ్ నిలదీశారు.

  • గన్ కంటే ముందు జగన్ వస్తాడని పబ్లిసిటీ స్టంట్ చేశారు. రియాలిటీలో గన్ను, జగను రావడం లేదు. మూడు రోజుల్లో మూడు దారుణాలు జరిగాయి. మొన్న రమ్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య, నిన్న బాలికపై మానవ మృగం దాడి, నేడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం.(1/2)#JusticeForRamya pic.twitter.com/Ty7e5oQJhl

    — Lokesh Nara (@naralokesh) August 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి

గన్ కంటే ముందు జగన్ వస్తాడని ప్రచారాలు చేశారని.., వాస్తవంలో గన్ను, జగను రావడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 3 రోజుల్లో మూడు దారుణాలు జరిగాయని దుయ్యబట్టారు. మొన్న రమ్య ,నిన్న బాలికపై మానవ మృగం దాడి, ఇవాళ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం వంటి ఘోరాలు జరుగుతున్నా జగన్ రెడ్డిలో.. చలనం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు.. మనసు రావడం లేదా..? అని ప్రశ్నించారు. ఇక 16 రోజులే మిగిలాయని, రమ్యని అంతం చేసిన నిందితుడికి శిక్ష ఎప్పుడు విధిస్తారని లోకేశ్ నిలదీశారు.

  • గన్ కంటే ముందు జగన్ వస్తాడని పబ్లిసిటీ స్టంట్ చేశారు. రియాలిటీలో గన్ను, జగను రావడం లేదు. మూడు రోజుల్లో మూడు దారుణాలు జరిగాయి. మొన్న రమ్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య, నిన్న బాలికపై మానవ మృగం దాడి, నేడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం.(1/2)#JusticeForRamya pic.twitter.com/Ty7e5oQJhl

    — Lokesh Nara (@naralokesh) August 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.