ETV Bharat / city

స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి: ఎంపీ రఘురామకృష్ణరాజు - ఎంపీ రఘురామకృష్ణరాజు ఎస్​ఈసీకి లేఖ

ఎంపీ రఘురామకృష్ణరాజు..ఎస్​ఈసీకి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం లేకుండా వెంటనే నిర్వహించాలన్నారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

rrr letter to ec
rrr letter to ec
author img

By

Published : Nov 18, 2020, 9:43 AM IST

రాష్ట్ర ఎన్నికల సంఘానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. జాప్యం లేకుండా ప్రకటన విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇసుక విధానం దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోందని ఎంపీ ఆరోపించారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన విషయాన్ని ప్రస్తావించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ఎన్నికల సంఘానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. జాప్యం లేకుండా ప్రకటన విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇసుక విధానం దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోందని ఎంపీ ఆరోపించారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన విషయాన్ని ప్రస్తావించారు.

ఇదీ చదవండి:

సీఎస్ లేఖపై స్పందించిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.