ETV Bharat / city

'జైల్లో పెట్టడమే... భూములిచ్చిన రైతులకు బహుమతా..?'

author img

By

Published : Dec 30, 2019, 12:39 PM IST

తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూమిని త్యాగం చేసినందుకు రైతులను జైలులో పెట్టడమే... సీఎం జగన్‌ ఇచ్చే బహుమతా అంటూ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు.

mp kesineni nani on capital farmers
రాజధాని రైతులపై కేశినేని నాని

రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ ప్రాణంతో సమానంగా చూసుకున్న భూములను త్యాగం చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని గుర్తుచేశారు. రైతులపై కేసులు పెట్టడాన్ని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూమిని త్యాగం చేసినందుకు రైతులను జైలులో పెట్టడమే... సీఎం జగన్‌ ఇచ్చే బహుమతా అంటూ ప్రశ్నించారు.

mp kesineni nani on capital farmers
రాజధాని రైతులపై కేశినేని నాని

రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ ప్రాణంతో సమానంగా చూసుకున్న భూములను త్యాగం చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని గుర్తుచేశారు. రైతులపై కేసులు పెట్టడాన్ని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూమిని త్యాగం చేసినందుకు రైతులను జైలులో పెట్టడమే... సీఎం జగన్‌ ఇచ్చే బహుమతా అంటూ ప్రశ్నించారు.

mp kesineni nani on capital farmers
రాజధాని రైతులపై కేశినేని నాని

ఇదీ చదవండి

రైతుల పోరాటానికి మేధావుల మద్దతు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.